Wednesday, March 27, 2024

ఈత పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థికి పొంగులేటి అభినందన

ఖమ్మం : నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మన్నెం యశ్వంత్ ప్రవీణ్ కుమార్ కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఈత పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. రెండు విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో గురువారం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement