Monday, April 15, 2024

Breaking: కారు బీభ‌త్సం… త‌ల్లి మృతి, కూతురుకు తీవ్ర‌గాయాలు

కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో త‌ల్లి మృతిచెంద‌గా, కూతురుకు తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖ‌మ్మం జిల్లాలోని బైపాస్ రోడ్డుపై కారు బీభ‌త్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న త‌ల్లీ కూతుళ్ల‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌ల్లి దోస‌పాటి క‌ల్ప‌న‌ మృతిచెంద‌గా, ఆమె కూతురుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. కూతురు ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో హైద‌రాబాద్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement