Thursday, April 25, 2024

కెసిఆర్ మ‌హిళా ప‌క్ష‌పాతి అని మ‌రోసారి రుజువైంది… క‌విత‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ మ‌హిళా ప‌క్ష‌పాతి అని మ‌రోసారి రుజువైందని అన్నారు ఎమ్మెల్సీ క‌విత‌. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఇద్దరు మహిళలు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్య‌ర్దులు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నక కావడం శుభపరిణామమని అన్నారు. కౌన్సిల్ మంచిగా నడవడం, హైదరాబాద్ అభివృద్ధిలో మహిళల పాత్ర ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement