Saturday, April 20, 2024

భర్తను చంపిన భార్య..

భర్తను భార్య చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి లాంబాడీ తాండాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం గ్రామానికి చెందిన గుగులోతు తేజను అతని భార్య కవిత గడ్డపారతో హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పొత్కపల్లి ఎస్సై మహేందర్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement