Thursday, April 18, 2024

కోల ప్రశాంత్ కు వినోద్ కుమార్ పరామర్శ

ఇటీవల అనారోగ్యంతో 17వ డివిజన్ కార్పొరేటర్ కోల ప్రశాంత్ మాతృమూర్తి శకుంతల మరణించారు. అయితే శనివారం కోల ప్రశాంత్ కుటుంబ సభ్యులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. శకుంతల చిత్రపటం వద్ద వినోద్ కుమార్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, 60వ డివిజన్ కార్పొరేటర్ వాల రమణారావు, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, గ్రంధాలయ చైర్మన్ పొన్నమనీల్ కుమార్ గౌడ్ లు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement