Friday, March 29, 2024

మునుగోడులో గెలుపు బీఆర్ఎస్ కు నాంది.. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం బీఆర్ఎస్ పార్టీకి నాంది అని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపి పూల మొక్కను అందించారు, రానున్న రోజుల్లో దేశంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషిస్తుందని దామోదర్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement