Thursday, April 25, 2024

చేనేత కార్మికుడిని అభినందించిన గవర్నర్

G 20 లోగో తయారు చేసిన సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్, రేఖ దంపతులను గవర్నర్ అభినందించారు. రాజ్ భవన్ కు పిలిపించుకొని జ్ఞాపికను అందజేశారు. ఈ క్ర‌మంలో ప్రసాద్ తాను తయారు చేసిన అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో గవర్నర్ ను సత్కరించి, బుల్లి చేనేత మ‌గ్గాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement