Friday, April 19, 2024

భారీ వర్షానికి ఆలయంలోకి చేరిన వరద నీరు

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చొప్పదండి మండలంలో తీవ్ర నష్టాన్ని తీసుకు వచ్చింది. మండలంలోని రాగంపేటలో భారీ వర్షానికి పశువుల కొట్టం ఉర్తిగా కూలిపోయింది. మరో ప్రక్క పట్టణంలోని ప్రాచీన శివకేశవ ఆలయంలోకి వరద నీరు చేరుకొని తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరద నీటి తో పలు పంటలు నీట మునిగి రైతాంగానికి కన్నీటిని మిగిల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement