Tuesday, April 16, 2024

Karimnagar: మొగిలిపాలెంలో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చ అయ్యింది. కార్యక్రమాన్ని జరగకుండా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని…ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement