Tuesday, April 23, 2024

రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే వ్యాట్ త‌గ్గించాల‌ని : బండి సంజ‌య్

పెట్రోల్, డిజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న మాట్లాడుతూ…. అక్రమ ఆస్తులను కాపాడటానికి.. కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్.. ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు తెలపాలన్నారు. కేసీఆర్ తో.. ఏం కాదని… ముందుగా.. తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నారు. ఇక్కడ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు రావడం లేదన్నారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కేసీఆర్ పరామర్శించ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement