Friday, April 19, 2024

సాగర్‌లో కాంగ్రెస్‌ నాయకుల ప్రచారం

మేడిపల్లి: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో మేడిపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు జానా రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి ఇంటింటా మండల కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement