Friday, April 19, 2024

పేద కుటుంబానికి బియ్యం పంపిణీ..

ఓదెల: మండల కేంద్రం ఓదెల గ్రామానికి చెందిన శాతాల శంకరయ్య ఇటీవల మృతి చెందగా మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌ వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలోజీ రమేష్‌, వెంకటస్వామి, రామడుగు వెంకటేష్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement