Friday, April 19, 2024

ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు.. తహసీల్దారుతో పాటు మరో ఇద్దరు అరెస్టు

అవినీతి రెవెన్యూ అధికారులు ఏసీబీ కి పట్టుబడ్డారు. పట్టాదారు పాస్ బుక్ మంజూరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ అధికారుల పట్టుబడ్డ సంఘటన పెద్దపెల్లి జిల్లా అంతర్గాం లో చోటుచేసుకుంది. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సంపత్ కుమార్ తో పాటు ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బద్రయ్య ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement