Thursday, April 25, 2024

రాజన్నను దర్శించుకున్న డీసీఎంఎస్‌ ఛైర్మెన్

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మెన్‌ ఎల్లలా శ్రీకాంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందించి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement