Wednesday, April 17, 2024

ప్రజా సంక్షేమ‌మే ల‌క్ష్యం : మంత్రి గంగుల

ప్రజా సంక్షేమ‌మే ప్రభుత్వ ప్రధాన ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement