Friday, April 19, 2024

ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం..

సుల్తానాబాద్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌మీడియట్‌ విద్యలో ఒకేషనల్‌ కోర్సులైన ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యు, ఫిజియో థెరపీ కోర్సులను మంజూరు చేయాలని ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఒకేషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు మేలు చేయాలని జిల్లా ఎస్‌ఎఫ్‌ఎస్‌ కన్వీనర్‌ రాసూరి ప్రవీణ్‌ కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు నితిన్‌, మణికంఠ, సాయిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement