Wednesday, April 17, 2024

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దర్గాలో ప్రార్థనలు

కరోనా బారిన పడ్డ పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పెద్దపల్లి మండలం రాఘవాపూర్ లోని హజ్రత్ సయ్యద్ మీరన షావలి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించినట్టు మున్సిపల్ కౌన్సిలర్ హబీబా బేగం ఖదేర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు ఇమ్రాన్ అలీ, అమీర్ ఖాన్, శ్రీధర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement