Friday, April 19, 2024

కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర

పెద్దపల్లిరూరల్‌: మండలంలోని గుర్రాంపల్లి, మారేడుగొండ గ్రామాల్లో పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు- చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నరసింహరెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని చైర్మన్‌ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌లు మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, కన్నం జై, సిఈఓ మధుతోపాటు- పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement