Friday, April 19, 2024

మౌళిక వసతుల కల్పనకు కృషి..

ముత్తారం: గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీపీ జక్కుల ముత్తయ్య పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట గ్రామంలో సైడ్‌ డ్రెయిన్‌ పనులను ఎంపీపీ తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు కిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రమౌళి, సింగిల్‌ విండో ఛైర్మెన్‌ గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్‌ నగేష్‌, ఉపసర్పంచ్‌ ఓదెల, గ్రామ అధ్యక్షులు మల్లేష్‌, నాంసాని సమ్మయ్య, డైరక్టర్‌ కురాకుల ఓదెలు, లింగం మల్లయ్య, యూత్‌ అధ్యక్షులు లక్కేపురం నరేష్‌, వార్డు సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement