Friday, April 19, 2024

ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడుక

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తెరాస ప్రజాప్రతినిధులు, నాయకుల తో పాటు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement