Friday, April 19, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లాలోని జూలపెల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా-రాంగోపాల్ రెడ్డి,జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీ నర్సయ్య, ఛైర్మెన్ కంది చొక్కారెడ్డి, ఛైర్మెన్ వేణుగోపాల్ రావు, ప్రజా ప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement