Thursday, April 25, 2024

పోచమ్మ బోనాల్లో ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గుడిమిట్టపల్లి యాదవ కులస్తుల పోచమ్మ బోనాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మొక్కలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి,ఎంపీపీ బాలాజీ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement