Wednesday, April 24, 2024

సెంటర్ లైటింగ్ ప్రారంభించిన మంత్రి గంగుల‌

కరీంనగర్ పద్మా నగర్ కూడలి నుండి బాబుపేట వరకు సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ చేసిన బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు,
డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement