Friday, March 29, 2024

మహాశివుడిని దర్శించుకున్నమంత్రి అల్లోల, విప్ బాల్క.. ఘనంగా వేలాల జాతర..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం వేలాల గ్రామంలోని ప్రఖ్యాత సుప్రసిద్ధ శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్, రాష్ట్ర ప్రభుత్వం బాల్క సుమన్ లు దర్శించుకున్నారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాల జాతర ఘనంగా నిర్వహించారు. మంత్రి,ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement