Thursday, April 25, 2024

చింతకుంటలో మన ఊరు-మన బడి ప్రారంభం..

కరీంనగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 27.24 లక్షల రూపాయలతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, జ‌డ్పీటీసీ పిట్టల కరుణ, నగర్ మేయర్ సునీల్ రావు, ఎంపీటీసీలు తిరుపతి నాయక్, పట్టెం శారద – లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement