Saturday, April 20, 2024

లాక్‌డౌన్‌ ప్రకటించండి..కొమిరెడ్డి జ్యోతక్క..

మెట్‌పల్లి: కోరుట్ల నియోజకవర్గంలో లాక్‌ డౌన్‌ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క కోరారు. జగిత్యాల జిల్లాలో, ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో కరోనా ఉధృతి తీవ్రమైన నేపథ్యంలో లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ, తెలంగాణ సీఎంఓని, కేటీఆర్‌లకి ట్విట్టర్‌ ద్వారా ట్వీట్‌ చేశారు. ఈ మేరకు మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జోతక్క విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement