Tuesday, April 23, 2024

మృతురాలి కుటుంబానికి పరామర్శ

జూలపల్లి: మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో అఫ్జల్‌ సతీమణి రెహానా ఇటీవల మృతిచెందగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ పరామర్శించారు. మంగళవారం గ్రామ సర్పంచ్‌ కంకణాల భారతీ జ్యోతిబసుతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బొజ్జ స్వామి, వకీల్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement