Thursday, March 28, 2024

నిత్యావ‌స‌ర ధ‌ర‌లు త‌గ్గించాల‌ని క‌లెక్ట‌రేట్ ఎదుట‌ వామ‌ప‌క్షాల ధ‌ర్నా

పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు వామ‌ప‌క్ష పార్టీలు ధర్నా చేస్తున్నాయి. వామపక్ష పార్టీలైన‌ సి పి ఐ, సి పి ఎంతో పాటు ఏ ఐ ఎస్ బి పార్టీ లు ఈ ధ‌ర్నాలో పాల్గొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరల ను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపలమైనయని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement