Tuesday, April 23, 2024

కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ఓదెల: మండలంలోని హరిపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ గుండేటి మధుయాదవ్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే దాసరి ఆదేశాల మేరకు కేంద్రాన్ని ప్రారంభించామని, రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు మారబోయిన సాయిలు, రైతులు గుండేటి మల్లేష్‌, గుండేటి వెంకయ్య, ముత్యాలు, సీఏ శ్రీలత, స్వరూప, హమాలీ కార్మికులు సారయ్య, శంకర్‌, ఐలయ్య, బండి తిరుపతి, మోహన్‌, ముత్యాలు, సారయ్యలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement