Saturday, April 20, 2024

సీఎం..మంత్రి కోలుకోవాలని పూజలు..

ఇల్లందకుంట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తెరాస విద్యార్థి విభాగం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆలేటి శ్రీరామ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, సురేందర్‌రెడ్డి, రాంప్రసాద్‌, రాకేశ్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement