Thursday, April 25, 2024

Jagityala: తుంగూరులో ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా తుంగూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దారివివాదంతో గంగాధర్ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు. కర్రలు తొలగించేందుకు వెళ్లిన అధికారులపై దాడికి పాల్పడ్డాడు. ఎస్ఐ, తహసీల్దార్, ఎంపీవోపై గంగాధర్ పెట్రోల్ పోశాడు. దీంతో నిప్పంటుకుని ఎంపీవో రామక్రిష్ణకు గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement