Friday, April 19, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. రైతుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : పొన్న ప్ర‌భాక‌ర్

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని రేకుర్తి.. ఆరెపల్లిలో నిర్వ‌హించిన‌ కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్ కు గ్రామ‌స్తులు, రైతులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ డిక్లరేషన్ గ్రామ స్థాయికి చేర్చేందుకు చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా కొనసాగిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement