Friday, March 29, 2024

5వ తరగతి గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష..

పెద్దపల్లి ‌: కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్థాపించిన గురుకులాలలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వేల్పుల సురేందర్‌ తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకొని మే 30న జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 8008816952 నంబరులో సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement