Sunday, March 24, 2024

పాలు, పాల ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీని వెంటనే తొలగించాలి..

కేంద్ర ప్రభుత్వం పాలు,పాల పదార్థాలపై జీఎస్టి పెంచినందుకు నిరసనగా తెలంగాణ చౌక్ లో తెరాన నాయకులు ధర్నా చేపట్టారు. చిన్నపిల్లలకు ఇకపై పాలు తాగలేరని పాలు పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. పాలు, పాల ఉత్పత్తులపై వెంటనే జీఎస్టీని వెంటనే తొలగించాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement