Wednesday, April 24, 2024

విద్య‌తోనే మంచి భ‌విష్య‌త్ : మంత్రి కేటీఆర్

సిరిసిల్లా జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌రూంను ప్రారంభించారు. డిజిటల్‌ క్లాస్ రూంలో విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి, విద్యార్థులను మంత్రి అభినందించారు. వారితో కాసేపు ముచ్చ‌టించారు. విద్య‌తోనే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement