Tuesday, March 26, 2024

కొండగట్టుకు హనుమాన్‌ భక్తుల పాదయాత్ర

పెద్దపల్లిరూరల్‌: మండలంలోని రంగాపూర్‌, అందుగులపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు హనుమాన్‌ భక్తులు కొండగట్టుకు పాదయాత్రగా బయల్దేరారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మంగళవారం పాదయాత్రను ప్రారంభించారు. రాగినేడు, ధర్మారం మీదుగా కొండగట్టుకు రెండు రోజుల్లో కాలినడక ద్వారా చేరుకొని అంజన్న స్వామి ఆలయంలో మాలవిరమణ చేయనున్నట్లు భక్తులు కిర ణ్‌, సంతోష్‌, కిరణ్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement