Tuesday, April 23, 2024

పెద్దపల్లి జిల్లాలో కిక్కిరిసిన దేవాలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద‌ప‌ల్లి జిల్లా కేంద్రంలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గురువారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామినీ దర్శించుకొని మొక్కులు చెల్లించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement