Tuesday, April 23, 2024

క్రికెట్‌ జట్టుకు జెర్సీలు..

కథలాపూర్‌: మండలంలోని దులూర్‌ గ్రామానికి చెందిన సామాజిక సేవకులు, తెరాస నాయకులు మిర్యాల వెంకటేశ్వర్‌రావు, మిర్యాల చరణ్‌రావులు క్రికెట్‌ జట్టు క్రీడాకారులకు క్రికెట్‌ కిట్‌, జెర్సీలను విరాళంగా ఇచ్చారు. క్రీడాకారులు పోటీల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు బద్ధం కృష్ణారెడ్డి, నాయకులు కిరణ్‌, అరుణ్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement