Wednesday, April 24, 2024

కలెక్టరేట్‌లో ‘క్రీచ్‌’ ఏర్పాటు.. అభినందించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యోగినిల చిన్నారుల సంరక్షణ కోసం క్రీచ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో క్రీచ్ ఏర్పాటు పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్య‌క్తం చేశారు. “గ్రేట్ జాబ్” అంటూ ట్విట్టర్ వేదికగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement