Thursday, April 25, 2024

కరోనాతో మాజీ కౌన్సిలర్‌ మృతి..

వేములవాడ: కరోనా సోకి వేములవాడకు చెందిన మాజీ కౌన్సిలర్‌ కూరగాయల శ్రీనివాస్‌ మృతిచెందాడు. గత కొద్ది రోజులుగా కరోనా బారిన పడ్డ శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ మృతితో వేములవాడ పట్టణంలో విషాదం అలుముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement