Wednesday, March 27, 2024

కరోనా వ్యాక్సీన్‌పై మహిళలకు అవగాహన..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో 45 ఏళ్ళు పైన బడిన మహిళలందరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సర్పంచ్‌ నిమ్మ లక్ష్మి కోరారు. ఈ మేరకు మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు పలువురికి కరోనా వ్యాక్సిన్‌ వేయించారు. కరోనా వ్యాధి తీవ్ర మవుతున్నందున గ్రామంలోని 45 ఏళ్ల పైన బడిన వారందరూ టీకా వేసుకోవాలని సర్పంచ్‌ నిమ్మ లక్ష్మి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement