Saturday, April 20, 2024

ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ పర్యటన ముగిసింది. సోమవారం కేఎస్ఎల్ గార్డెన్స్ లో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన అనంతరం తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్ పయనమయ్యారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం నుండి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement