Saturday, April 20, 2024

వరద ప్రవాహంలో కారు గల్లంతు.. ఇద్దరి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజులనగర్ నుండి జగిత్యాల వెళ్లే దారి కల్వర్టు వద్ద ప్రవాహంలో కారు గల్లంత‌య్యింది. ఈ ప్ర‌మాదంలో అమ్మమ్మ గంగ(50), మనుమడు కిట్టు (2) మృతి చెంద‌గా.. కొడుకు నరేష్, డ్రైవర్ రిజ్వాన్ ప్రాణాలతో బయట ప‌డ్డారు. వీరు జగిత్యాల జిల్లా చెల్గాల్ గ్రామం చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement