Wednesday, March 27, 2024

బిజేవైఎం నాయకుల అరెస్టు

జూలపల్లి: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని గత ఏడేళ్లు గడిచినా కేసీఆర్‌ జాప్యం చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ఛలో అసెంబ్లి ముట్టడికి వెళ్లకుండా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నాయకులను జూలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో బీజేవైఎం మండల అధ్యక్షులు పాటకుల మహేష్‌, మల్లారపు హన్మంత్‌, చిలుక తిరుపతిలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement