Thursday, April 25, 2024

బండి అత్త‌య్య క‌న్నుమూత‌.. మంత్రి గంగుల సంతాపం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు,ఎంపీ బండి సంజాయ్ అత్త కుకట్ల వనజ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని వారి స్వగృహంలో కుకట్ల వనజ పార్థీవ దేహానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం బండి సంజయ్, సతీమణి అపర్ణతోపాటు డాక్టర్ వంశీని మంత్రి గంగుల ప‌రామ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement