Thursday, March 28, 2024

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న బండి సంజ‌య్…

క‌రీంన‌గ‌ర్ – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కొవిడ్ మొద‌టి డోస్ టీకాను నేడు వేయించుకున్నారు… ఆర్టీసీ హాస్పటల్ కి వెళ్లిన ఆయ‌న‌కు అక్క‌డి వైద్య సిబ్బంది తొలి డోస్ వ్యాక్సిన్ ను వేశారు.. ఈ సంద‌ర్భంగా బండి మాట్లాడుతూ, 45 ఏళ్లు పై బ‌డిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని కోరారు.. వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహ‌లు వ‌ద్ద‌ని సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement