Wednesday, April 24, 2024

ఆటో డ్రైవర్లకు మాస్కులు..

గోదావరిఖని: కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామాజిక కార్యకర్త మడిపల్లి మల్లేశ్‌ ఆధ్వర్యంలో రామగుండం రైల్వేస్టేషన్‌లో 45 మంది ఆటో డ్రైవర్లకు మణి ఆధ్వర్యంలో యూనియన్‌ నాయకులు రహీం మాస్కులను పంపిణీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు శేఖర్‌ నాయక్‌, నవాబ్‌, రహీం, రజాక్‌, అజీం, శ్రీనివాస్‌, రాజేష్‌ నాయక్‌, ఇమ్రాన్‌, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement