Friday, April 19, 2024

కరీంనగర్‌లో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

కరీంనగర్ పట్టణం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. నేటి నుంచి కరీంనగర్‌లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆధ్యాయనోత్సవంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం వరుసగా రోజువారీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు నుండి 11వ రోజు వ‌ర‌కు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement