Thursday, March 28, 2024

పెద్దపల్లి జిల్లాలో … గుర్తు తెలియని శవం ల‌భ్యం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి మూలసాల రోడ్డు పక్కన గల తుంగలో గుర్తుతెలియని శవం లభ్యమైంది. సోమవారం తుంగలో మృతదేహం ఉందని స్థానికుల సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతదేహం కుళ్ళిపోయి ఉండడంతో మూడు, నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement