Friday, March 29, 2024

పట్టాలపై పడ్డ చెట్టు.. ఆగిన రైలు.

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి-కొత్తపల్లి రైల్వే లైన్ పై చీకురాయి వద్ద గురువారం రైలు పట్టాలపై తుమ్మ చెట్టు పడింది. కొద్దిసేపు గూడ్స్ రైలు ఆగడంతో సమాచారం అందుకున్న చీకురాయి ఎంపీటీసీ మేకల రాజేశ్వరి శ్రీనివాస్ పలువురు గ్రామస్థులతో కలిసి వర్షాలకు నెలకొరిగిన చెట్టును జేసీబీ సహాయంతో తొలగించారు. దీంతో రైళ్లు యధావిధిగా కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement